పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడ కూడదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశా లలో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్క డా పెద్ద ఎత్తున COVID-19 పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయ న తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంద న్నారు. “మేము తొందరపడటం ఇష్టం లేదు…జాగ్రత్తగా నడ వాలి” అని మన్సూఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విలయ తాండవం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే ఆ మహామ్మారి బారి నుంచి బయటపడుతున్నాం. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పండుగల సమయంలో జాగ్రత్తలు పాటంచకుంటే భారీ ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు. రాబోయే పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. కంటైన్మెంట్…