కోలీవుడ్ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాతి’. తెలుగులో ‘సార్’ పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవినీతిమయమైన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యుడి ప్రయాణాన్ని తెరపై చూపించనున్నారు. ఇందులో ధనుష్ కళాశాల ఉపాధ్యాయునిగా కనిపించనున్నాడు. ఇక ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. ఇప్పటికే మేకర్స్ విడుదల…