యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతన్ని తెలుగులో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వి.వి. వినాయక్ 'ఛత్రపతి'తో బాలీవుడ్ లోనూ సాయి శ్రీనివాస్ ను పరిచయం చేస్తుండటం విశేషం.
ఈ యేడాది ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' విడుదలైంది. 'మీటర్ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.
టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ రీమేక్ చేస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా జూలై మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రా�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఒరిజినల్ వర్షన్లో