అతడో ఆర్మీ జవాన్.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. విధులు పూర్తిచేసుకొని ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో సరదాగా గడపకుండా దారుణానికి ఒడిగట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ భార్యాపిల్లలను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాల్సిన వాడే, వారిముందు భార్యను బెల్టుతో చితకబాదాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య అందరు నిద్రపోతుండగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అనాధలుగా వదిలేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్…
ఒక మహిళను రక్షించే బాధ్యత.. ఆమెను ఎవరైతే బయటకి తీసుకువెళ్తారో వారిదే అని న్యాయస్థానం తెగేసి చెప్పింది. అమ్మాయి బయటికి ఎవరితో వెళ్తుంది.. తండ్రి, అన్న, స్నేహితుడు, భర్త, బాయ్ ఫ్రెండ్.. ఇలా ఎవరైతే ఆమెను బయటికి తీసుకెళ్లారో.. మళ్లీ ఆమె గమ్యస్థానానికి తిరిగివచ్చేవరకు అమ్మాయి పక్కనున్న వ్యక్తిదే బాధ్యత అని తెలిపింది. సాముహిక అత్యాచారం కేసులో ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి అంగీకారంతో…
ఇటీవల కాలంలో స్కూల్స్ లో ఉపాధ్యాయుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల పట్ల వారు ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు భయాందోళనలకు గురిచేస్తుంది. విద్యార్థి తప్పు చేస్తే మందలించడం అనేది సాధారణం.. కానీ వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడం అనేది తప్పు.. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలని విచిత్రమైన శిక్షలను విధిస్తూ ఉపాధ్యాయులు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక విద్యార్థిని భయపెట్టడానికి హెడ్ మాస్టర్ చేసిన…
దశాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉన్న ఆయోద్య రామాలయ నిర్మాణం పనులు ఎట్టకేలకు వేగంగా సాగుతున్నాయి. 2019లో ఆయోద్య రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో రామాలయ నిర్మాణం పనులు చేపట్టడానికి మార్గం సుగుమం అయింది. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్నది. అయితే, రామాలయ నిర్మాణాన్ని 2023 చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. 2023 చివరి వరకు గర్భగుడి నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించింది. దానికి తగ్గట్టుగానే నిర్మాణం…
ఉత్తర భారత దేశంలో ప్రసిద్ది చెందిన యాత్రల్లో ఒకటి ఛార్ధామ్ యాత్ర. ఈ యాత్రకు ప్రతి ఏడాది లక్షలాదిమంది యాత్రికులు వస్తుంటారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది యాత్రను రద్ధు చేసింది ప్రభుత్వం. అయితే, ఛార్ధామ్ యాత్రకు చుట్టుపక్కల ఉన్న మూడు జిల్లాలకు చెందిన యాత్రికులు యాత్ర చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాకు చెందిన ప్రయాణికులు యాత్ర చేసేందుకు అనుమతిని నిరాకరించింది.…