Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uttara Pradesh

Uttara Pradesh News

    • ఆర్మీ జవాన్ వికృత చేష్టలు.. పిల్లల ముందే భార్యను అలా చేసి
      #క్రైమ్

      ఆర్మీ జవాన్ వికృత చేష్టలు.. పిల్లల ముందే భార్యను అలా చేసి

      అతడో ఆర్మీ జవాన్.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. విధులు పూర్తిచేసుకొని ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో సరదాగా గడపకుండా దారుణానికి ఒడిగట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ భార్యాపిల్లలను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాల్సిన వాడే, వారిముందు భార్యను బెల్టుతో చితకబాదాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య అందరు నిద్రపోతుండగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అనాధలుగా వదిలేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్…
    • ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. ప్రియుడిదే తప్పన్న న్యాయస్థానం
      #Top Story

      ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. ప్రియుడిదే తప్పన్న న్యాయస్థానం

      ఒక మహిళను రక్షించే బాధ్యత.. ఆమెను ఎవరైతే బయటకి తీసుకువెళ్తారో వారిదే అని న్యాయస్థానం తెగేసి చెప్పింది. అమ్మాయి బయటికి ఎవరితో వెళ్తుంది.. తండ్రి, అన్న, స్నేహితుడు, భర్త, బాయ్ ఫ్రెండ్.. ఇలా ఎవరైతే ఆమెను బయటికి తీసుకెళ్లారో.. మళ్లీ ఆమె గమ్యస్థానానికి తిరిగివచ్చేవరకు అమ్మాయి పక్కనున్న వ్యక్తిదే బాధ్యత అని తెలిపింది. సాముహిక అత్యాచారం కేసులో ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి అంగీకారంతో…
    • ఓరి నీ దుంపతెగ.. భయపెట్టమన్నాడు.. చంపేయమనలేదు!
      #Top Story

      ఓరి నీ దుంపతెగ.. భయపెట్టమన్నాడు.. చంపేయమనలేదు!

      ఇటీవల కాలంలో స్కూల్స్ లో ఉపాధ్యాయుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల పట్ల వారు ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు భయాందోళనలకు గురిచేస్తుంది. విద్యార్థి తప్పు చేస్తే మందలించడం అనేది సాధారణం.. కానీ వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడం అనేది తప్పు.. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలని విచిత్రమైన శిక్షలను విధిస్తూ ఉపాధ్యాయులు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక విద్యార్థిని భయపెట్టడానికి హెడ్ మాస్టర్ చేసిన…
    • భ‌క్తుల‌కు శుభ‌వార్త‌:  2023 చివ‌రినాటికి ఆ ఆల‌య నిర్మాణం పూర్తి…
      #Top Story

      భ‌క్తుల‌కు శుభ‌వార్త‌: 2023 చివ‌రినాటికి ఆ ఆల‌య నిర్మాణం పూర్తి…

      ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వివాదాస్ప‌దంగా ఉన్న ఆయోద్య రామాల‌య నిర్మాణం ప‌నులు ఎట్ట‌కేల‌కు వేగంగా సాగుతున్నాయి.  2019లో ఆయోద్య రామాల‌య నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్ప‌డంతో రామాల‌య నిర్మాణం ప‌నులు చేప‌ట్ట‌డానికి మార్గం సుగుమం అయింది.  ప్ర‌స్తుతం నిర్మాణం కొన‌సాగుతున్న‌ది.  అయితే, రామాల‌య నిర్మాణాన్ని 2023 చివ‌రి వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో పూర్తి చేయాల‌ని శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు నిర్ణ‌యించింది.  2023 చివ‌రి వ‌ర‌కు గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్తి చేయాల‌ని సంక‌ల్పించింది.  దానికి త‌గ్గ‌ట్టుగానే నిర్మాణం…
    • ఆ యాత్ర‌కు ఆ జిల్లాల వారికి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌…
      #Top Story

      ఆ యాత్ర‌కు ఆ జిల్లాల వారికి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌…

      ఉత్త‌ర భార‌త దేశంలో ప్ర‌సిద్ది చెందిన యాత్ర‌ల్లో ఒక‌టి ఛార్‌ధామ్ యాత్ర‌.  ఈ యాత్ర‌కు ప్ర‌తి ఏడాది ల‌క్ష‌లాదిమంది యాత్రికులు వ‌స్తుంటారు.  ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తుంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది యాత్ర‌ను ర‌ద్ధు చేసింది ప్ర‌భుత్వం.  అయితే, ఛార్‌ధామ్ యాత్ర‌కు చుట్టుప‌క్క‌ల ఉన్న మూడు జిల్లాలకు చెందిన యాత్రికులు యాత్ర చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది చ‌మోలీ, రుద్ర‌ప్ర‌యాగ్‌, ఉత్త‌ర కాశీ జిల్లాకు చెందిన ప్ర‌యాణికులు యాత్ర చేసేందుకు అనుమ‌తిని నిరాక‌రించింది.…
    ←123

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions