పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ 57,000 మందికి పైగా అమెరికా సైనికులు మొహరించి ఉన్నారు. 2003 తర్వాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న సైనిక శక్తి.. గత వారంలోనే దాదాపు 5,000 మంది అదనపు సైనికులు అక్కడికి చేరుకున్నారు. వీరిలో 2,500 మంది మెరైన్ విభాగం వారు ఉన్నారు. రానున్న రోజుల్లో మరో…