Anuj Agnihotri: కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలను ఈరోజు (మార్చి 6, 2026) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో రాజస్థాన్కు చెందిన అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి టాపర్గా నిలిచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు upsc.gov.in లేదా upsconline.nic.in లో చూసుకోవచ్చు. READ ALSO: Urea Distribution: యూరియా పంపిణీ యాప్లో కీలక మార్పులు.. ఇక సులభంగా.. ఎవరీ…