Home
Up Latest News
Up Latest News News
-
Horror:దారుణం.. భార్యను సుత్తెతో కొట్టి హత్య.. ఆపై భర్త కూడా…
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. Read Also: Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా.. గంగాఘాట్ పీఎస్ పరిధి లాల్తఖేడ గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య సీమా లోధిని తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం భార్య హత్య విషయం… -
Girls Eloping: ఈ జిల్లా నుంచి పారిపోతున్న అమ్మాయిలు.. ఒక్క నెలలో 164 కేసులు.. షాక్ అవుతున్న పోలీసులు
ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ జిల్లాలోని అమ్మాయిలు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది మంది బాలికలు తమ కుటుంబాలకు తెలియజేయకుండా తమ ప్రియమైన వారి కోసం పారిపోతున్నారు. వీరిలో టీనేజర్లు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. ఏకంగా ఒక్క నెలలోనే 164 కేసులు నమోదయ్యాయి. కారణాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు. Also Read:H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా… -
Stampede in Mahakumbh : మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. -
Stampede in Mahakumbh Live Up Dates : మహా కుంభమేళాలో తొక్కిసలాట.. లైవ్ అప్ డేట్స్
Stampede in Mahakumbh : మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 17మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. -
Stampede in Mahakumbh : కుంభమేళాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 17మంది మృతి
Stampede in Mahakumbh : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య నాడు, సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. -
UP CM Yogi : విభజన భయాందోళనలపై మౌన యాత్రలో పాల్గొన్న యూపీ సీఎం యోగి
UP CM Yogi : లక్నోలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ స్థలం నుంచి లక్నోలోని లోక్ భవన్ వరకు నిర్వహించిన విభజన విభిషిక స్మారక మౌన యాత్రలో సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం పాల్గొన్నారు. -
Bus Accident : ప్రయాణికుల బస్సుపై డంపర్ బోల్తా.. తొమ్మిది మంది మృతి.. 30 మందికి పైగా గాయాలు
Bus Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్పూర్లోని ఖుతార్ ప్రాంతంలోని గోలా-లఖింపూర్ రహదారిపై శనివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
Uttarpradesh : ఇంట్లో గొడవ పడి బావిలోకి దూకిన భర్త.. ప్రాణాలకు తెగించి కాపాడుకున్న భార్య
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఇంట్లో గొడవలు జరగడంతో భర్త బావిలో దూకాడు. భర్త బావిలోకి దూకిన వెంటనే అతని భార్య కూడా బావిలోకి దిగి భర్తను మృత్యువు నుంచి బయటకు తీసింది. -
Uttarpradesh : వెంటబడ్డ కోతులు.. బావిలో పడిన అక్కా చెల్లెళ్లు.. ఒకరి మృతి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కోతులు దాడి చేశాయి. అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోతుండగా బావిలో పడిపోయారు. -
Road Accident : బహ్రైచ్లో డబుల్ డెక్కర్ బస్సు.. ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి, 25 మందికి గాయాలు
Road Accident : రాజ్కోట్ నుంచి గుజరాత్లోని బల్రాంపూర్ జిల్లాకు వెళ్తున్న హైస్పీడ్ డబుల్ డెక్కర్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కు బియ్యం లోడ్ తో వస్తోంది.
తాజావార్తలు
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!