భారత్ ఉగ్రవాదులను ఏరివేస్తు్న్నప్పటికీ ఉగ్రదాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రమూకలు ఆత్హాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడుల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి, యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్ను అమలు చేసింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు, మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి సమర్పించాల్సి ఉంటుంది. దేశ…
UP ATS : ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన సత్యేంద్ర సివాల్గా గుర్తించిన ఐఎస్ఐ ఏజెంట్ను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. సత్యేంద్ర 2021 సంవత్సరం నుండి రష్యా రాజధాని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.
Seema Haider: పాకిస్థాన్ యువతి సీమా హైదర్పై భారత దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఏమీ లభ్యం కానప్పటికీ, అతను పాకిస్తాన్ లేదా దాని గూఢచార సంస్థ ISI ఏజెంట్ అని నిర్ధారిస్తుంది. సీమా హైదర్ను రెండు రోజుల్లో సుమారు 18 గంటల పాటు విచారించి సమాధానాలు చెప్పగా, ఇందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.