ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ లోకి మెల్లగా టాప్ స్టార్స్ కూడా అడుగు పెడుతున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ�
నటసింహ నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న దీపావళి కానుకగా ‘ఆహా’లో మొదలు కానుంది. ఈ ప్రోగ్రామ్ ను పరిచయం చేసే వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆహా’ భాగస్వామి అయిన అల్ల�
‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ అంటూ బాలయ్య హోస్ట్ గా నిర్వహించబోయే టాక్ షోకు సంబంధించిన ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈరోజు ‘ఆహా’ 1.5 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ను సొంతం చేసుకుని, ఇయర్ ఎండ్ కు 2 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ఉండాలనే టార్గ
నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారబోతున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ షో కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఈ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాలకృష్ణ తెరపైనే గొప్ప నటుడు… బ
పాపులర్ టాలీవుడ్ ఓటిటి ‘ఆహా’ బాలయ్యతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో లాంచ్ అయ్యింది. కొద్దిసేపటి క్రిత్రం ప్రారంభమైన ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి, ఆహా ఓటిటి మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర�