బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీజింటా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె కవలలకు జన్నిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 2016 లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్ను వివాహమాడిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలకు స్వస్తి చెప్పింది. ఐదేళ్ల తరువాత సరోగసీ(అద్దె గర్భం) ద్వారా ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ” అందరికి నమస్కారం.. ఈరోజు మేము జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజు.. జీన్, నేను…
పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది. సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి. విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు….సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజే…అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం…