నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో విమాన ట్రయల్ ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. IAF C-295 విమానం నవీ ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండింగ్ ట్రయల్ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు పలువురు ఎంపీలు వీక్షించారు.