కొన్ని రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కన్న తల్లే కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ లో రజిత, చెన్నయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి సంసారంలో గెట్ టు గెదర్ పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత టెన్త్ క్లాస్ లో తనతోపాటు చదువుకున్న శివతో పాత పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది.. భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో…
Ameenpur: అమీన్పూర్లో పిల్లల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నాం.. ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం.. నా గొంతులో ఏదో పట్టుకున్నట్లు అయింది.
మంచిర్యాలలో నిర్మాణంలో ఉన్న భవనం కాంపౌండ్ వాల్ కూలి శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు దినసరి కూలీలు గురువారం మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపురం శంకర్, రుద్రపు హన్మంతు, పోశన్న అనే 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సంబంధించిన భవనం కోసం బేస్మెంట్ నిర్మించేందుకు మట్టి తవ్వకంలో నిమగ్నమయ్యారు. ముగ్గురు గోడ కింద…