Traffic Restrictions in Vijayawada: రంజాన్ మాసంలో వరుసగా విఫ్తార్ విందులు నడుస్తున్నాయి.. రాజకీయ పార్టీలు, ప్రముఖులు కూడా ఇఫ్తార్లు ఇస్తున్నారు.. ఇక, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇఫ్తార్ విందులు ఇస్తూ వస్తున్నాయి.. ఈ రోజు విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు.. ప్రభుత్వ ఇఫ్తార్ విందు నేపథ్యంలో బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. సాయంత్రం 4 గంటల…