ఢిల్లీ-ఎన్సీఆర్లో విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. అయితే గత కొంత కాలంగా ఏటా చలికాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. చల్ల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు వంటి కాలానుగుణ వాతావరణ పరిస్థితులు ఏటా ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పెంచుతాయి.
ఢిల్లీలో గాలి నాణ్యత విసపూరితంగా మారుతుంది. గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్లో ఏక్యూఐ 432, ఆర్కె పురంలో 453, పంజాబీ బాగ్లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది.
Delhi : భూకంపం ధాటికి ఢిల్లీ భూభాగం వణికిపోయింది. శుక్రవారం రాత్రి 11:32 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఉత్తర భారతదేశం అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి.