టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలు చూసింది. ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, నిర్మాతలకు అండగా నిలవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. Also Read : AA 22 : అల్లు అర్జున్ – అట్లీ…
Adarsha Kutumbam Update: ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ కొన్ని చిత్రాలు అలా మెదులుతూనే ఉంటాయి.. అలాంటి సినిమాలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయంటే అతిశయోక్తికాదు. ఈ సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ రైటర్గా పని చేసిన విషయం తెలిసిందే. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి అందరినీ అలరించిన సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్గా వస్తు్న్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No.…
తెలుగు మూలాలున్న అంతర్జాతీయ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ వైజాగ్ భామ, చాలా కాలం తర్వాత ‘చీకటిలో’ అనే చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ వెండితెరపై మెరిశారు. ఈ సినిమాలో పాడ్కాస్టర్గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న శోభిత, తాజాగా ఇండస్ట్రీలోని ‘పిఆర్’ (Public Relations) వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read : Raveena Tandon : నీ భర్తకు…
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీ లీల. 2019లో కన్నడ సినిమా ‘కిస్’ (Kiss) ద్వారా వెండితెరకు పరిచయమై.. తెలుగులో ‘పెళ్లి సందడి’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, శ్రీ లీల నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యరు. తర్వాత రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె పవన్…
రౌడి హీరో విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చిత్రంపై అంచనాలు పెంచేసింది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read : Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పటికి కూడా అంతే ఎనర్జితో ధూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ భారీ విజయం నేపథ్యంలో ఆదివారం (జనవరి 25) నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు వి.వి.…