Prakash Raj: ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్ ది రివెంజ్' చిత్రం బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ రచన, జ్యోతి దేశ్పాండే, లోకేష్ ధర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రలలో నటించారు. వ్యూహకర్త అజయ్ సన్యాల్ పాత్రలో ఆర్ మాధవన్ తిరిగి రాగా, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్, ఎస్పీ…