Tollywood strike: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందంటూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఆయా యూనియన్ల ప్రతినిధులు ఘాటుగా లేఖలు రాశారు. READ ALSO: CM Revanth Reddy : జిల్లాల కుదింపు లేదు.. మూసీ ప్రాజెక్ట్ ఆగేది లేదు ప్రధానంగా టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు తమ సమస్యలను తెరపైకి తెచ్చాయి. ఈ…
తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని…