టాలీవుడ్లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నేరుగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్లో చోటు సంపాదించుకుంది. 2006లో సంచలన విజయం సాధించిన కామెడీ థ్రిల్లర్ ‘భాగమ్ భాగ్’ (Bhagam Bhag) సీక్వెల్లో మీనాక్షి కథానాయికగా నటించబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. Also Read : Hot…