అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, లిటిల్ హార్ట్స్, హే బల్వంత్ సినిమాల హీరోయిన్ శివాని నాగారం ఇటీవల తాను 15 నిముషాల పాటు తిరుమల శ్రీవార్ని దర్సించుకున్నానని చెప్పడం పెను వివాదానికి కారణమైంది. సాధారణ భక్తులను సెకన్ల వ్యవదిలో పక్కకు లాగేసే సిబ్బంది హీరోయిన్ కు మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం…