TTD Srivani Darshan Tickets New Rules: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మరోసారి కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై డొనేషన్, దర్శన టికెట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే విధంగా కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో పేమెంట్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి. LIC New Jeevan Anand: చనిపోయే వరకు తోడుండే…
Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్టు మంత్రులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు…