బాలీవుడ్లో తెరపై బెస్ట్ కపుల్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. ఒకానొకప్పుడు సల్మాన్, కత్రినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు గట్టిగా పట్టుబట్టారు. పైగా వీరిద్దరూ డేటింగ్ అంటూ రూమర్లు కూడా వచ్చాయి. ఏమైతేనేం సల్మాన్ అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. కానీ ఇప్పటికే సల్మాన్, కత్రినా జోడి వెండితెరపై కన్పిస్తే ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతుంటారు భాయ్ అభిమానులు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “టైగర్-3”…
‘టైగర్’ యూరోప్ కి బయలుదేరబోతున్నాడు! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల తరువాత సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. కత్రీనాతో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న టైగర్ ఇమ్రాన్ హష్మీని విలన్ గా ఎదుర్కోబోతున్నాడు. ఇండియాలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ఆగస్ట్ లో యూరోప్ కి వెళ్లనుంది. సల్మాన్ వచ్చే నెల 12న ఫ్లైట్ ఎక్కుతాడని టాక్… సల్మాన్ బయలుదేరాక కొద్ది…
లాక్ డౌన్ కష్టాల్లోంచి మెల్లెమల్లగా బాలీవుడ్ బయటపడుతోంది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే ‘అంతిమ్’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అదే ఊపులో తన ప్రెస్టేజియస్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘టైగర్ 3’ షూట్ లోనూ త్వరలో పాల్గొనబోతున్నాడు. జూలై 23 నుంచీ తన కో సీక్రెట్ ఏజెంట్ కత్రీనాతో కలసి ‘టైగర్’ న్యూ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ముంబైలో జరిగే ఈ కీలక చిత్రీకరణలో సినిమాలోని ప్రధాన నటీనటులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారట. విలన్ గా నటిస్తోన్న ఇమ్రాన్ హష్మి…