తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వీక్షకులకు డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి రకరకాలుగాప్రయత్నిస్తోంది. వేరే భాషల్లోని వెబ్ సీరిస్ ను తెలుగులో రీమేక్ చేయడంతో పాటు, పాపులర్ డైరెక్టర్స్ తోనూ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తోంది. అలా రూపుదిద్దుకుందే ‘త్రీ రోజెస్’. మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సీరిస్ ను ఎస్.కె.ఎన్. నిర్మించాడు. మ్యాగీ డైరెక్ట్ చేశాడు. పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘త్రీ రోజెస్’ వెబ్…
తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ ‘త్రీ రోజెస్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆహా 2.0 కార్యక్రమంలో దాని టీజర్ ను ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు దాన్ని అధికారికంగా ఆహా సంస్థ విడుదల చేసింది. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే, మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్కు షో రన్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను పూర్ణ, ఇషారెబ్బ,…