స్తాద్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’ చిత్రం గురువారం జనం ముందుకు వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ‘గురు’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అల్లు అర్జున్ ‘సరైనోడు’లో వైరం ధనుష్ అనే స్టైలిష్ విలన్ గా నటించిన ఆది, ‘ది వారియర్’లో పూర్తి కాంట్రాస్ట్ ఉన్న మాస్ విలన్ ‘గురు’ గా ఇందులో నటించాడు. ఈ సినిమా గురించి, అందులో తన పాత్ర…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శహకత్వంలో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషల్లో జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.