ప్రఖ్యాత భారతీయ నటి శ్రుతి హాసన్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్కు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్గా ‘ది ఐ
సౌత్ ఇండియన్ బ్యూటీ శృతి హాసన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ద ఐ’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. హాలీవుడ్ దర్శకురాలు డాఫ్నీ ష్మోన్ తెరకెక్కిస్తోన్న ‘ది ఐ’లో శృతి హాసన్, మార్క్ రౌలీ, లిండా మార్లో కీ రోల్స్ చేస్తున్నారు. డయానా పాత్రలో నటించింది శృతి హాసన్. ఎ�