టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంత మంది ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఇలాంటి వాళ్ల కారణంగానే దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. అమాయక ప్రజలే దొంగ బాబాల పెట్టుబడి. అయితే ఈ మూఢ నమ్మకాలు మన దేశానికే పరిమితం కాలేదు. పక్క దేశాలలో కూడా దొంగ బాబాలు చెలామణి అవుతున్నారు. తాజాగా థాయ్లాండ్లో ఓ దొంగ బాబా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. తన మల, మూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని, రోగాలు…