మోహన్ లాల్ హీరోగా పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లోతరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్లో రిలీజ్ చేసాడు మోహన్ లాల్. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మోహన్ లాల్ తో జత…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. గతనెలలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎంపురాన్ రిలీజ్ అయి నెల కాకుండానే మరో సినిమా రిలీజ్ చేసాడు మోహన్ లాల్. Also Read : Samyuktha : వడ్డీతో సహా…
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఎంపురాన్. యంగ్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై కాంట్రవర్సీలోనూ కోట్ల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 250 క్రోర్ కలెక్షన్లను క్రాస్ చేసింది. అంతేకాదు 90 ప్లస్ ఇయర్స్ మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది ఎంపురన్ 2. ఈ రేర్ ఎచీవ్ మెంట్ ఎంజాయ్ చేసేంత టైం కూడా…