నాగచైతన్య హీరోగా అన్న సాయి పల్లవి హీరోయిన్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 రూపాయల మేర టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశాన్ని కల్పించింది. సినిమా నిర్మాణ సంస్థ ప్రతిపాదనల మేరకు ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే తెలంగాణలో ఎందుకు టికెట్…