ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయిల్లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది.