Home
Telugu Sports News
Telugu Sports News News
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్ల్లోనూ వైట్వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఏడు మ్యాచ్ల తర్వాత తొలి… -
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
SRH vs RR: రేపు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఏప్రిల్ 13న జరిగిన మొదటి దశ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాగ ఎలాగైన పగ తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి ప్రఫుల్ హింగే చుక్కలు చూయించాడు. ఏకంగా తొలి ఓవర్లోనే మూడు వికెట్లు… -
IPL 2026: సన్రైజర్స్ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్!
IPL 2026: ఐపీఎల్ 2026 తొలి పోరు శనివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా బౌలర్ల క్రమశిక్షణ లేని ప్రదర్శనే జట్టు పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. READ ALSO: MI Vs KKR: టాస్ గెలిచి… -
Smriti Mandhana: మేడమ్ సార్, మేడమ్ అంతే! బ్రేకప్ తర్వాత బ్రేక్థ్రూ.. స్మృతి మంధాన స్ట్రాంగ్ కమ్బ్యాక్
RCB women win WPL: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి సంచలనం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో వడోదర వేదికగా జరిగిన తుదిపోరులో సత్తా చాటింది. ఎలాంటి భయం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ మహిళల జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్ను సొంతం చేసుకుంది. మరోవైపు ఢిల్లీ మాత్రం నాలుగోసారి ఫైనల్ ఆడినా, ఈసారి కూడా ట్రోఫీ కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే.. ఈ… -
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి.. భారత సైక్లిస్ట్కు ప్రమాదం
బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమమంలో.. క్రీడల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి అదుపుతప్పి కిందపడడ్డారు.. దీంతో వెనుకనుండి వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షి పై నుంచి దూసుకెళ్లడంతో.. తీవ్రంగా గాయపడింది. అక్కడున్న పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ర్టెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. read…
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..