ఖమ్మం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం... అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, big news, brs, ponguleti srinivas reddy,
గ్రూప్ 2 వాయిదా వేయండి అంటే.. ప్రభుత్వం టీఎస్సీఎస్సీ పరిధి లోని అంశం అన్నారని, ఆందోళన చేస్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. కోర్టు లో కాంగ్రెస్ పిటిషన్ వేస్తే.. పునరాలోచన చేయాలని.. breaking news, latest news, telugu news, big news, minister ktr, balmoori venkat
గాంధీ భవన్ లో ఆదివాసీ సభ నిర్వహించారు. ఈ సభకు ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని, వ్యవసాయం చేసే ప్రతీ గిరిజన రైతుకు.. breaking news, latest news, telugu news, big news, congress, brs, bjp
ఆదివాసి జాతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తనపై లేనిపోనివి వక్రీకరించి తుడుం దెబ్బ నాయకులు నిందారోపణలు చేయడం శోచనీయమని ఎంపీ సోయం బాపురావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుండి ఎంపీ పత్రిక ప్రకటన విడుదల చేశారు. breaking news, latest news, telugu news, big news, soyam bapu rao,
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, gourp 2 exam, minister ktr, cm kcr
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (పీఆర్ఎల్ఐ)కి పర్యావరణ అనుమతి (ఈసీ) లభించడం ఒకప్పటి కరువు జిల్లాలైన మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని రైతుల ఆకాంక్షలను నెరవేర్చిన చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, singireddy niranjan reddy
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతితో డిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శనివారం తెలిపారు. మీడియాతో సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకుంటామని, breaking news, latest news, telugu news, big news, gutha sukender reddy,
బస్సు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, TSRTC శనివారం "TSRTC గమ్యం" బస్ ట్రాకింగ్ యాప్ను ప్రారంభించింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ ప్రయాణీకులకు తెలంగాణ, సమీప రాష్ట్రాలలోని వివిధ స్టాప్లలో టీఎస్ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్న చోటికి బస్సుల ఆగమనం, నిష్క్రమణను తెలుసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ప్రయాణీకులు బస్ స్టాప్లు/స్టేషన్లలో వేచిఉండే సమయాన్ని నివారించడానికి వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. breaking news, latest news, telugu news, big news, vc sajjanar, TSRTC Gamyam…
ఒడిశాలో వర్షంతో పాటు పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.