దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్కిలోని లీ మెరిడియన్ హోటల్లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో…
అమెరికాలోని టాంపా నగరంలో ఎన్ఆర్ఐ టిడిపి బృందం ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కొడెల శివప్రసాదరావు తనయుడు కొడెల శివరామ్తో తెలుగు వాళ్ళు ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంఘ సభ్యులు, ఎన్ఆర్ఐ టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరామ్ గారు తెలుగు ప్రజలు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అలాగే భవిష్యత్తులో టిడిపి చేయబోయే కృషి గురించి మాట్లాడారు. ఎన్ఆర్ఐ టిడిపి బృందం…
Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…
తెలుగు వారిపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసుకున్న నటి కస్తూరి మరోసారి ఒక లేఖ విడుదల చేసింది. గతంలో మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తానని అంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయం మరిచిపోక ముందే ఆమె ఒక లేఖ రిలీజ్ చేయడం…
కట్నం పిశాచి ఇంకా మనుషులను వెంటాడుతూనే ఉంది. ఎన్ని ఆస్తులున్నా.. ఎంత చదువున్నా.. కట్నం జాడ్యం మాత్రం ఇంకా జెలగలా పీక్కుతుంటూనే ఉంటుంది. విద్యావంతులు ఇలానే ఉంటున్నారు.. విద్యలేని వాళ్లు అలానే ఉంటున్నారు.