ఈ దీపావళి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ “మిత్ర మండలి” ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేస్తోంది. ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రివ్యూస్ సాధించినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ మధ్య మరింత పాప్యులారిటీ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించగా, నిహారిక ఎన్.ఎం హీరోయిన్గా నటించింది. Also Read : Ravi Teja :…