Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆగ‌స్టులో ప‌రీక్ష‌..
      #తెలంగాణ

      ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆగ‌స్టులో ప‌రీక్ష‌..

      తెలంగాణలో ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుద‌లైంది.. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవ‌కాశం క‌ల్పించారు.. ఇక‌, ఆగ‌స్టు 24, 25 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. 150 మార్క్ లకు ప్రశ్నలకు 2 గంటల సమయం కేటాయించారు.. సబ్జెక్టులో 60 మార్కులు (సైన్స్ 20 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, మాథ్స్ 20 మార్క్స్).. సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు 10 వ తరగతి.. అంత లోపు తరగతుల…
    • బ్రేకింగ్ : వైఎస్ షర్మిల   అరెస్ట్
      #ఆంధ్రప్రదేశ్

      బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్

      తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో  వైఎస్ షర్మిల ఈ ఉదయం నుండి ఇందిరా‌పార్క్ వద్ద దీక్షకు ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఖాళీగా  ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం  ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా  మనోవేదనకు గురైన అనేక…
    • చారిత్రక కట్టడాలపై హైకోర్టు కీలక ఆదేశాలు…
      #Uncategorized

      చారిత్రక కట్టడాలపై హైకోర్టు కీలక ఆదేశాలు…

      చారిత్రక కట్టడాల సమగ్ర  అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని హైకోర్టు ఆదశలు జారీ చేసింది. చారిత్రక కట్టడాల అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈనెల 22లోగా కమిటీ మొదటి సమావేశం జరగాలని… చారిత్రక కట్టడాల అభివృద్ధికి ఖచ్చితమైన బ్లూ ప్రింట్  రూపొందించాలని హైకోర్టు తెలిపింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టుంబ్స్ దెబ్బతిన్నాయన్న పత్రికా కథనాలపై హైకోర్టులో విచారణ జరగగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఈనెల 12న నివేదికలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్త్తం చేసింది.…
    • బ్రేకింగ్‌: తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు
      #Top Story

      బ్రేకింగ్‌: తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు

      ఇప్ప‌టికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డంతో.. అదేదారిలో తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను ర‌ద్దు చేసింది.. ఇదే స‌మ‌యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంట‌ర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. కరోనా సెకండ్…
    • క‌రోనా పంజా.. వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యం మూత‌..!
      #తెలంగాణ

      క‌రోనా పంజా.. వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యం మూత‌..!

      క‌రోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. క‌రోనా మ‌హ‌మ్మారి తొలినాళ్ల‌లో అన్ని ఆల‌యాలు మూత‌ప‌డి.. క్ర‌మంగా ఆ త‌ర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్ర‌మ‌త్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో క‌రోనా కేసులు విజృంభిస్తుండ‌డంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాల‌ని నిర్ణ‌యించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక‌, ఈనెల 21న రాజన్న…
    • కేసీఆర్ కామెంట్స్… జానారెడ్డి కౌంట‌ర్ ఎటాక్..
      #తెలంగాణ

      కేసీఆర్ కామెంట్స్… జానారెడ్డి కౌంట‌ర్ ఎటాక్..

      నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌లు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల యుద్దానికి తెర‌లేపాయి.. బుధ‌వారం రోజు బ‌హిరంగ‌స‌భ‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అభ్య‌ర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయ‌గా.. సీఎం వ్యాఖ్య‌ల‌కు అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయ‌న‌.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు…
    • తెలంగాణకు మరోసారి వర్ష సూచనా…
      #Uncategorized

      తెలంగాణకు మరోసారి వర్ష సూచనా…

      నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు  ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరియు కేరళ తీరం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉపరితల ద్రోణి/ గాలి విచిన్నతి ఏర్పడింది. రాగల మూడు రోజులు (15,16,17వ.తేదీలు)…
    • హైదరాబాద్ హాస్పిటల్ లో నో బెడ్స్.. ఐదు నిముషాలకో అంబులెన్స్ ?
      #తెలంగాణ

      హైదరాబాద్ హాస్పిటల్ లో నో బెడ్స్.. ఐదు నిముషాలకో అంబులెన్స్ ?

      హైదరాబాద్ లో కరోనా బెడ్స్ దొరికే పరిస్థితి లేదు.. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ పేషెంట్లతో నిండి పోయాయి.. లకిడికాపూల్ ఓ ఆస్పత్రిలో కరోనా కోసం 40 బెడ్లు కేటాయించారు.  మొత్తానికి మొత్తం రోగుల తో నిండిపోవడంతో  కొత్తవాళ్ళు చేరే పరిస్థితి లేదు. ఒక్కటి హాస్పిటల్ లోనే కాదు దాదాపు చాలా హాస్పిటల్స్ లో అదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో అన్ని హాస్పిటల్స్ లో చికిత్స మొదలు…
    • మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు క‌రోనా
      #తెలంగాణ

      మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు క‌రోనా

      ఫ‌స్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప‌ల‌క‌రించిపోయింది క‌రోనా మ‌హ‌మ్మారి.. కొంద‌రు నేత‌లు, ప్ర‌ముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ క‌ల‌వ‌ర పెడుతుండ‌గా.. మ‌రో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌రోనా బారిన‌ప‌డ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయ‌న కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో.. ఆయ‌న‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన…
    • తెలంగాణలో కరోనా  విలయం: ఒక్కరోజులో 3307 కేసులు నమోదు
      #తెలంగాణ

      తెలంగాణలో కరోనా  విలయం: ఒక్కరోజులో 3307 కేసులు నమోదు

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేస్తున్నారు.  హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు.  మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య…
    ←1…1,4981,4991,5001,5011,5021,503→

తాజావార్తలు

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions