Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • ఏపీ తెలంగాణ బోర్డర్ లో కఠిన ఆంక్షలు… రోగుల ఇక్కట్లు 
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ తెలంగాణ బోర్డర్ లో కఠిన ఆంక్షలు… రోగుల ఇక్కట్లు 

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  పొరుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మత్తం అయ్యి లాక్‌డౌన్‌ను విధించింది.  బోర్డర్ల వద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం.  బోర్డ‌ర్ వ‌ద్ద ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను హైద‌రాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాక‌రిస్తున్నారు.  దీంతో క‌ర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వ‌ద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్య‌లో బారులు తీరాయి.  దీంతో చెక్ పోస్టుల…
    • తెలంగాణ కరోనా అప్డేట్….
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్….

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,16,404 కి చేరింది. ఇందులో 4,56,620 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 71,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్: ఉదయం నుంచి రద్దీ 
      #తెలంగాణ

      తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్: ఉదయం నుంచి రద్దీ 

      తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జారుతున్నది.  లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు.  నాలుగు గంటలపాటు లాక్ డౌన్ కు సడలింపులు అనటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడంతో రద్దీ ఏర్పడింది.  లాక్ డౌన్ కారణంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు.  బస్సులు తక్కువగా ఉంటడం, ఉదయం 10 గంటల తరువాత బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు…
    • అలర్ట్ : మారిన బ్యాంకుల టైమింగ్స్.. ఉదయం 8 గంటల నుంచే ఇక
      #తెలంగాణ

      అలర్ట్ : మారిన బ్యాంకుల టైమింగ్స్.. ఉదయం 8 గంటల నుంచే ఇక

      lockdown-effect-changes-in-the-working-hours-of-banksతెలంగాణలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50% సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నిన్న సమావేశమై.. ప్రభుత్వ నిర్ణయానికి సహకారం అందిస్తూనే వినియోగదారులకు కూడా సేవలు అందించాలని ఈ నిర్ణయం…
    • తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు
      #తెలంగాణ

      తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు

      తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు…
    • అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్న ఈటల.. వ్యూహం ఏంటి?
      #తెలంగాణ

      అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్న ఈటల.. వ్యూహం ఏంటి?

      టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు.  ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు…
    • తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #Uncategorized

      తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711 కి చేరింది. ఇందులో 4,49,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 59,113 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక రాష్ట్రంలో కరోనాతో 31 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • తెలంగాణ‌లో మ‌ద్యానికి భారీ డిమాండ్‌… నిన్న ఒక్క‌రోజే….
      #తెలంగాణ

      తెలంగాణ‌లో మ‌ద్యానికి భారీ డిమాండ్‌… నిన్న ఒక్క‌రోజే….

      తెలంగాణ‌లో ఈరోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న‌ది.  ప‌ది రోజుల‌పాటు లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న‌ది. లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న త‌రువాత తెలంగాణ‌లో మ‌ద్యం కోసం మందుబాబులు ఎగ‌బ‌డిన సంగ‌తి తెలిసిందే.  నిన్న ఒక్క‌రోజే తెలంగాణ‌లో ఏకంగా రూ.125 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మకాలు జ‌రిగాయి. లాక్‌డౌన్ మొద‌టిరోజు కూడా పెద్ద‌సంఖ్య‌లో అమ్మకాలు జ‌రిగినట్లు గ‌ణాంకాలు చెప్తున్నాయి.  ఈరోజు ఏకంగా రూ.94 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి.  ఇక ఇదిలా ఉంటే, ఈనెల 1వ తేదీ నుంచి 12వ…
    • లాక్ డౌన్ ఆంక్షలు… ప్రయాణికుల ఇక్కట్లు..
      #తెలంగాణ

      లాక్ డౌన్ ఆంక్షలు… ప్రయాణికుల ఇక్కట్లు..

      ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది.  ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు.  బస్టాండ్లు బోసిపోయి ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.  చాలా మందికి లాక్‌డౌన్‌కు సంబందించి నిబంద‌న‌లు తెలియ‌క‌పోడటంతో బ‌స్టాండ్ వ‌ద్ద‌కు చేరుకున్న ప్ర‌యాణికులు బ‌స్స‌లు లేక‌పోడంతో ఇబ్బందును ప‌డుతున్నారు.  వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల…
    • ఏపీ తెలంగాణ బోర్డర్ లో ఆంక్షలు కఠినం…భారీగా నిలిచిన వాహనాలు
      #తెలంగాణ

      ఏపీ తెలంగాణ బోర్డర్ లో ఆంక్షలు కఠినం…భారీగా నిలిచిన వాహనాలు

      తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న స‌మ‌యంలో లాక్‌డౌన్ ను విధించారు.  ఉదయం 10 గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌లులో ఉండ‌టంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు.  భారీ సంఖ్య‌లో వాహ‌నాల్లో ప్ర‌జ‌లు త‌ర‌లి వెళ్తున్నారు.  ఏపీలో మ‌ద్యాహ్నం 12 గంట‌ల త‌రువాత క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టంతో 12 గంట‌ల‌లోగా సొంత ప్రాంత‌ల‌కు చేరుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఉద‌యం 10 గంట‌ల తరువాత లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది కాబ‌ట్టి ఉద‌యం 10 గంట‌ల త‌రువాత వాహ‌నాల రాక‌పోకలు…
    ←1…1,4901,4911,4921,4931,494…1,503→

తాజావార్తలు

  • Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?

  • Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

  • Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..

  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions