Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • అందుకే కేసీఆర్ కేంద్రంపై మాట్లాడటం లేదు…
      #తెలంగాణ

      అందుకే కేసీఆర్ కేంద్రంపై మాట్లాడటం లేదు…

      పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి…
    • జులై వ‌ర‌కు ఈ రైళ్లు ర‌ద్దు
      #తెలంగాణ

      జులై వ‌ర‌కు ఈ రైళ్లు ర‌ద్దు

      క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ.. మ‌రోవైపు లాక్‌డౌన్‌ల‌తో ప్ర‌యాణికులు చాలా ఇబ్బంది ప‌డాల్సిన ప‌రిస్థితి.. ఇక‌, దూర ప్రాంతాల‌కు వెళ్లే వారి ప‌రిస్థితి దారుణంగా త‌యారైపోయింది. రెగ్యుల‌ర్ స‌ర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. దక్షిణ మధ్య రైల్వే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది.. ఈ నెల 21 తేదీ నుంచి జులై 1వ తేదీ వ‌ర‌కు ఈ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది సౌత్ సెంట్ర‌ల్ రైల్వే.. ఈ నెల 21వ…
    • విజ‌న్ ఉన్న నేత రాహుల్.. ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి..
      #తెలంగాణ

      విజ‌న్ ఉన్న నేత రాహుల్.. ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి..

      విజ‌న్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయ‌న ఏఐసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కోరారు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌.. గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోంద‌ని మండిప‌డ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్య‌బ‌ట్టిన ఆయ‌న‌.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉంద‌న్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి…
    • సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…
      #తెలంగాణ

      సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…

      ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగానే సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే గ్రహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతు మల్లారెడ్డి మనస్థాపానికి ఎందుకు గురయ్యారు. దానికి కెసిఆర్ తీసుకొస్తున్న ఇరీగేషన్ ప్రాజెక్ట్స్ కారణం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానికి వెళ్లకుండా ప్రొజెక్ట్స్ నిర్మించిన ఘనత కాంగ్రెస్…
    • బీబీ న‌గ‌ర్‌‌లో 35 మంది యువ‌కుల‌కు క‌రోనా.. క్రికెట్ మ్యాచే కార‌ణం..!
      #Top Story

      బీబీ న‌గ‌ర్‌‌లో 35 మంది యువ‌కుల‌కు క‌రోనా.. క్రికెట్ మ్యాచే కార‌ణం..!

      కంటికి క‌నిపించ‌ని మాయ‌దారి క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్క‌డి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియ‌ని ప‌రిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాల‌ని, మాస్క్ ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్లు వాడాల‌ని, గుంపులుగా ఉండొద్ద‌ని ఎంత ప్ర‌చారం చేసినా.. కొంద‌రు పెడ‌చెవిన పెడుతూ క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువ‌కులు కోవిడ్ బారిన‌ప‌డ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడిన‌ట్టు చెబుతున్నారు..…
    • కరోనాతో మావోయిస్టుల మరణం బూటకం.. అది పోలీసుల సృష్టే..!
      #జాతీయం

      కరోనాతో మావోయిస్టుల మరణం బూటకం.. అది పోలీసుల సృష్టే..!

      క‌రోనా బారిన‌ప‌డి కొంత‌మంది మావోయిస్టులు మృతిచెందిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక‌, క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌బ‌ల‌డానికి దేశ పాల‌కులే కార‌ణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్ర‌ధినిధి అభ‌య్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్ర‌క‌ట‌న…
    • ప్ర‌పంచంలోనే పెద్దాస్ప‌త్రి.. 21న సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న‌
      #తెలంగాణ

      ప్ర‌పంచంలోనే పెద్దాస్ప‌త్రి.. 21న సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న‌

      బీజేపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. వ‌రంగ‌ల్ మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌… ఈ నెల 21న ఉదయం 10.30 గంట‌ల‌కు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తార‌ని వెల్ల‌డించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాప‌న కూడా జ‌రుగుతుంద‌ని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తార‌ని.. ఆ త‌ర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం…
    • యాదాద్రి: అడ్డ‌గూడూరు పీఎస్‌లో మ‌హిళ లాక‌ప్ డెత్..!
      #తెలంగాణ

      యాదాద్రి: అడ్డ‌గూడూరు పీఎస్‌లో మ‌హిళ లాక‌ప్ డెత్..!

      యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాక‌ప్‌డెత్ సంచ‌ల‌నంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మ‌రియ‌మ్మ అనే మ‌హిళ మృతిచెందిన‌ట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మ‌రియ‌మ్మ కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు పాస్ట‌ర్.. మొదట మరియమ్మ, ఆత‌ర్వాత ఆమె కొడుకు ఉదయ్‎ను అరెస్ట్ చేశారు పోలీసులు..…
    • హైద‌రాబాద్‌లో న‌ర్సు నిర్ల‌క్ష్యం.. ఫోన్ మాట్లాడుతూ యువ‌తికి 2 డోసుల వ్యాక్సిన్..!
      #Top Story

      హైద‌రాబాద్‌లో న‌ర్సు నిర్ల‌క్ష్యం.. ఫోన్ మాట్లాడుతూ యువ‌తికి 2 డోసుల వ్యాక్సిన్..!

      క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. క్ర‌మంగా వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భ‌యాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్క‌డ‌క్క‌డ న‌ర్సులు, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ శివారులో విధుల్లో ఉన్న న‌ర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువ‌తికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేప‌టికి క‌ళ్లు తిరిగిప‌డిపోయిన ఆ యువ‌తిని హుటాహుటిన ఆస్ప‌త్రిలో చేర్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.. వివ‌రాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేష‌న్…
    • తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌..? కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేబినెట్
      #తెలంగాణ

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌..? కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేబినెట్

      క‌రోనా మ‌హ‌మ్మారి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచ‌న చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. మొద‌ట‌ల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే స‌డ‌లింపులు ఇచ్చిన స‌ర్కార్.. ఆ త‌ర్వాత స‌డ‌లింపుల స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెంచింది.. కేసులు త‌గ్గ‌డంతో.. ఆ వెసులు బాట‌ను 12 గంట‌ల ఇచ్చింది. దీంతో.. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపు.. ఆపై లాక్‌డౌన్ అమ‌లు…
    ←1…1,4461,4471,4481,4491,450…1,503→

తాజావార్తలు

  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు

  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!

  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

  • Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions