గ్రామ పంచాయితీలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. ఈ మేరు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే నిధులు విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల జాప్యంతో నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం రూ.3000 కోట్ల వరకు తెలంగాణ…
పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు గొంతెత్తితే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు.