CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నిన్న (గురువారం) రాత్రి మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్కు చార్ మినార్లు ఎలానో తెలుగు సినిమాకు వాళ్ళు అలానే అని కొనియాడారు. ఆగిపోయిన నంది అవార్డ్స్ ను గద్దర్ పేరుతో మళ్ళీ తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒకటే చెప్పాలి అనుకుంటున్నానన్నారు. మిమ్మల్ని…