ఇరాన్కు ట్రంప్ విధించిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
మధ్యప్రాచ్యం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దీంతో పలు భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
Israel – Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై బీకర దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేసింది.. మినాబ్లోని స్కూల్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.. ఈ దాడిలో ఏకంగా 36 మంది విద్యార్థులు మృతి చెందారు. అంతే కాదు.. ఇరాన్లో చాలా ప్రదేశాలు బాంబుల దాడు జరిగాయని…