BSNL 4G: డిసెంబర్లో 4జీ సేవలను ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్.. 5జీ అప్పుడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL 4G: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎస్ డిసెంబర్లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ సమాచారాన్ని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ శనివారం తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో మాట్లాడిన పుర్వార్.. జూన్ తర్వాత కంపెనీ తన 4జీ సేవలను 5 జీకి అప్గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Keedaa Cola : గ్రాండ్ గా జరగనున్న కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
డిసెంబర్లో పంజాబ్లో బీఎస్ఎన్ఎల్ 4G సేవను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని పుర్వార్ చెప్పారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రాంతాల్లో పరీక్షించినట్లు ఆయన వెల్లడించారు. పంజాబ్లో 3,000 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించి.. దశలవారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ క్రమంగా దశల వారీగా నెట్వర్క్ విస్తరణను 6,000కి పెంచుతుందని, ఆపై నెలకు 9,000, 12,000 మరియు 15,000 ప్రాంతాలకు పెంచుతుందని కూడా ఆయన తెలియజేశారు. 2024 జూన్ నాటికి 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందజేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 2024 తర్వాత వారు 4జీ సేవలను 5Gకి అప్గ్రేడ్ చేస్తారు. 4జీ నెట్వర్క్ను 5జీకి అప్గ్రేడ్ చేసేందుకు ఐటీ కంపెనీ టీసీఎస్, ప్రభుత్వ రంగ ఐటీఐకి బీఎస్ఎన్ఎల్ రూ.19వేల కోట్ల విలువైన పనిని అప్పగించిన సంగతి తెలిసిందే. 4జీ అప్డేట్ పూర్తయిన తర్వాత 5జీ సేవలను అమలు చేయడానికి బీఎస్ఎన్ఎల్ వద్ద తగినంత స్పెక్ట్రమ్ ఉందని పుర్వార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!