ఢిల్లీలోని పార్లమెంట్లో సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా మొదలైన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం జిల్లా కోసం హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత బాలయ్య దీక్ష చేపట్టనున్నారు. Read Also: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి శుక్రవారం…