తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాకవర్గ సమావేశం మూడు తిర్మానాలను అమోదించారు. సోమావారం రాష్ట్ర అధ్యక్షులు హనుమంత రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డైరీని, క్యాలెండర్లను ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ శ్రీ ఏవీఎన్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో 20 20 నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని, తీర్మానించడంతో జరిగింది. Also Read: Christmas…