గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ నేడు విచారణకు హాజరయ్యాడు. ముగ్గురు ఈడీ అధికారుల బృందం తరుణ్ ను విచారిస్తున్నారు. కెల్విన్ తో ఆయనకు ఉన్న సంబందాలు, బ్యాంక్ లావాదేవీలు పై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో భాగంగా అధికారులకు బ్యాంక్ స్టేట్మెంట్లు ను అందజేశాడు తరుణ్. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంశాల ఆధారంగా ఆయనను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇందులో మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల…