ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పలు దేశాలపై పన్నుల మోతమోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భారత వస్తువులపై భారత వస్తువులపై పరస్పర సుంకాలు విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు. దీంతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకం అమెరికన్లకు…
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. 20 నుంచి 25 శాతం రేట్లు పెంచింది ఎయిర్ టెల్. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది వోడా ఫోన్ ఐడియా. ఎయిర్ టెల్ బాటలోనే ఆదాయంపై ఫోకస్ పెట్టాయి. ప్రైవేట్ టెలికాం రంగంలోని మిగతా కంపెనీలైన వొడాఫోన్ ఐడియా ఇండియా, రిలయన్స్ జియో కూడా త్వరలోనే ఛార్జీలు పెంచే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న…