తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాద వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. తాజాగా వాహనం టైరు పేలి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద చోటుచేసుకుంది. 10 మంది ప్రయాణికులతో వున్న టవేరా వాహనం హనుమకొండ నుండి హైదరాబాద్ కు బయలు దేరింది. ఒక్కసారిగా సబ్దం రావడంతో.. స్థానికులు పరుగులు పెట్టారు. టవేరా వాహనం…