ఇటీవల భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో గెలుచుకుంది. కాగా.. ఆల్ రౌండర్ శివం దూబే నాల్గవ, ఐదవ టీ20 మ్యాచ్లలో అద్భుతంగా రాణించాడు.
వెస్టిండీస్తో జరిగిన ఈ మ్యాచ్లో సాల్ట్ 54 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీ తర్వాత.. ఫిల్ సాల్ట్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ వెస్టిండీస్తో జరిగిన టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మూడో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.