Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T 20

T 20 News

    • Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్న రోహిత్.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం..
      #Top Story

      Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్న రోహిత్.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం..

      దాదాపు ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో.. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాలన్నింటిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇదే చివరి…
    • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

      Today Events October 31, 2022
    • IND vs NZ T-20 :టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
      #Top Story

      IND vs NZ T-20 :టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

      నేడు న్యూజిలాండ్‌ – టీమిండియా జట్ల మధ్య మొదటి టీ 20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ జైపూర్‌ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్…
    • ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జ‌యించిన జ‌ట్టుకే విజ‌యం…
      #T20 వరల్డ్ కప్

      ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జ‌యించిన జ‌ట్టుకే విజ‌యం…

      ఇండియా పాక్ మ‌ధ్య ఏ మ్యాచ్ జ‌రిగినా దానిపై అంచ‌నాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు దేశాల మ‌ధ్య జ‌రిగే ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో ఇండియాపై పాక్ ఎప్ప‌డూ గెల‌వ‌లేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చ‌రిత్ర‌ను సృష్టించాల‌ని పాక్ చూస్తున్న‌ది. అయితే, ప్ర‌పంచంలో ఇండియా జ‌ట్టు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ట్టుగా ఎదిగింది.…
    • ఇండియా పాక్‌ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపార‌వేత్త‌…
      #Top Story

      ఇండియా పాక్‌ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపార‌వేత్త‌…

      ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ20 వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే అమ్ముడుపోయిన సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ది.  దుబాయ్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.  యూఏఈకి చెందిన అనీస్ సాజ‌న్ అనే వ్యాపార‌వేత్త త‌న ద‌నుబే కంపెనీలో ప‌నిచేస్తున్న బ్లూకాల‌ర్ ఉద్యోగుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ కింద ఇండియా -పాక్ మ్యాచ్ టికెట్ల‌ను అంద‌జేశారు.  ఇండో…
    • పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌:  ఇండియాను ఓడిస్తే…
      #Top Story

      పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌: ఇండియాను ఓడిస్తే…

      అక్టోబ‌ర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ పోటీలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జ‌ట్ల మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇరు దేశాల జ‌ట్లు ప్ర‌య‌త్నం చేస్తుంటాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా-పాక్‌లో 6సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్…
    • ఐపీఎల్ 2021:  ఓపెన‌ర్లు రాణించినా… ముంబైకు త‌ప్ప‌ని ఓట‌మి…
      #Top Story

      ఐపీఎల్ 2021: ఓపెన‌ర్లు రాణించినా… ముంబైకు త‌ప్ప‌ని ఓట‌మి…

      ముంబై, కోల్‌క‌తా దేశాల మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు అద్భుతమైన విజ‌యాన్ని సాధించింది.  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా జ‌ట్టు ముంబైని త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది.  ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, డీకాక్‌లు రాణించిన‌ప్ప‌టికి మిగ‌తా బ్యాట్స్మెన్‌లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోవ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది.  ఇది గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరే అయిన‌ప్ప‌టికీ, కోల్‌క‌తా జ‌ట్టు బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉండ‌టంతో పెద్ద ఇబ్బంది లేకుండానే సునాయాసంగా…
    • టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…
      #Top Story

      టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…

      కొలంబో వేదిక‌గా ఇండియా, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  అయితే, మ్యాచ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌స‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది.  20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 ప‌రుగుల అత్య‌ల్ప స్కోరు త‌రువాత ఇదే రెండో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం విశేషం.  36 ప‌రుగుల‌కు 5 వికెట్లు…
    • మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…
      #Top Story

      మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…

      ఇండియా శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్న‌ది.  టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది.  ఇప్ప‌టికే రెండు టీ 20 మ్యాచ్‌లు ముగిశాయి.  మొద‌టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్‌లో లంక విజ‌యం సాధించింది.  దీంతో సీరిస్ 1-1గా స‌మం అయింది.  ఈరోజు ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు టీ 20 విజేత‌గా నిలుస్తుంది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు రెండు జ‌ట్లు ఉద‌యం…
    • కొలంబో టీ 20: భార‌త టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం…శ్రీలంక‌ టార్గెట్ 133 ప‌రుగులు…
      #Top Story

      కొలంబో టీ 20: భార‌త టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం…శ్రీలంక‌ టార్గెట్ 133 ప‌రుగులు…

      శ్రీలంకలో భార‌త‌, లంక జ‌ట్ల మ‌ధ్య టీ20 మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి.  ఇప్ప‌టికే తొలి టీ20లో ఇండియా జ‌ట్టు విజ‌యం సాధించింది.  ఎలాగైనా రెండో మ్యాచ్‌లో విజ‌యం సాధించి స‌మం చేయాల‌ని లంక జ‌ట్టు చూస్తున్న‌ది.  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జ‌ట్టును క‌ట్ట‌డి చేయ‌డంలో లంక బౌల‌ర్లు స‌ఫ‌లం అయ్యారు.  క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు రాబ‌ట్టేందుకు భార‌త బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు ప‌డ్డారు.  ఇండియా టీమ్‌లో కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ 40 ప‌రుగులు చేయ‌గా, రుతురాజ్…

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions