పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., తన గ్రామంలో ఎటిఎం అని పిలువబడే రాజేంద్ర కుమార్ మీనా అనే నిందితుడిని గతంలో ఇలాంటి కేసులో అరెస్టు చేశారు. ఆయన భారత సైన్యంలో 18 సంవత్సరాలు పనిచేశారు. రాజస్థాన్లోని తన గ్రామంలో “రాబిన్ హుడ్” గా ప్రసిద్ధి చెందిన మాజీ సైనికుడిని ఎటిఎం కార్డులను మర్చి ప్రజలను మోసం చే�