బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు చేస్తున్నాయి. ఎందుకు సిబిఐ, ఎన్సిబి, ఈడి విచారణ ?సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్…