Sai Dharam Tej : పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికలలో ఎన్డియే కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లలో పోటీచేసి 21 సీట్లను గెల్చుకున్నారు.అలాగే పోటీ చేసిన రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.ఈ ఎన్నికలలో ఎన్డియే కూటమి ఏకంగా 164 సీట్లు…