Nagpur: అత్యాచారం కేసు పెడతానని ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు బ్లాక్మెయిల్ చేయడంతో ఓ వ్యక్తి ఫేస్బుక్ లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్పూర్ నగరానికి చెందిన 38 ఏళ్ల మనీష్ ను ఆమె స్నేహితురాలు బ్లాక్మెయిల్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా భయపెట్టడంతో మనీష్ తనువు చాలించాడు. సెప్టెంబర్ 10న 38 ఏళ్ల వ్యక్తి మనీష్ తన ఫేస్బుక్ లైవ్లో, 19 ఏళ్ల కాజల్ అనే అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులచే…
Aurangabad: బీహార్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబ్రా మార్కెట్లో ఓ మహిళ తన ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపేసింది.
Man Dies By Suicide After Wife Left Him: భార్యా భర్తల మధ్య గొడవలు కామన్. చాలా ఇళ్లల్లో ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లిపోతూ ఉంటారు. తరువాత ఎలాగో అలా పెద్దలు ఒప్పించి కాపురాలను నిలబెడుతూ ఉంటారు. లేదంటే వారు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే మహారాష్ట్రలో భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 2017…
Man who Running Hotel Business Commit Suicide after Reaching 30: ఎంత బలమైన కారణాలున్నా ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం. అలాంటి కొంత మంది చిన్న చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. సమస్య ఏదైనా దాన్ని ఎదిరించి పోరాడి నిలబడగలగాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటాం. ఇక మధ్యప్రదేశ్ లో ఓ యువకుడి ఆత్మహత్య దానికి కారణాన్ని తెలుపుతూ అతడు రాసిన సూసైడ్ నోట్ చూసి ఇప్పుడు…
Constable Committed suicide with his Gun in Kurnool: కర్నూలు జిల్లాలోని సంతోష్ నగరంలో ఉన్న లోకాయుక్త భవనంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చకొని ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ( హెచ్ సీ 2451) ఆత్మ చేసుకున్నారు. లోకాయుక్తకు బందోబస్తుగా ఉన్న సత్యనారాయణ. విధి నిర్వహణలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్. తన ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన కానిస్టేబుల్. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అన్ని…
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది.